అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ యోచనలో : ముకేశ్ అంబాని

అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ యోచనలో : ముకేశ్ అంబాని Trinethram News : గుజరాత్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను భారత్లో నిర్మించాలని చూస్తున్నారు.గుజరాత్ లోని జామ్నగర్లో దీన్ని ఏర్పాటు…

భూసేకరణవల్లే రైల్వే లేన్ నిర్మాణ పనుల్లో జాప్యం

భూసేకరణవల్లే రైల్వే లేన్ నిర్మాణ పనుల్లో జాప్యం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేయాలని కోరుతున్నా 2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లేన్ పనులు పూర్తి మార్చి నాటికి అందుబాటులోకి ఆధునాతన కరీంనగర్ రైల్వే స్టేషన్ రూ.60 కోట్లతో అతి త్వరలో…

శ్రీ తుల్జా మాత ఆలయ నిర్మాణ సహాయం

శ్రీ తుల్జా మాత ఆలయ నిర్మాణ సహాయం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని జరుపుల తండాలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ తుల్జా మాత ఆలయ నిర్మాణానికి1,20,000 రూపాయలు ఆలయ కమిటీకి అందజేసిన brs రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్…

33వ డివిజన్లో ప్రమాదకరంగా మారిన కల్వర్ట్ నిర్మాణ పనులు

33వ డివిజన్లో ప్రమాదకరంగా మారిన కల్వర్ట్ నిర్మాణ పనులు సింగరేణి యాజమాన్యం స్పందించి ప్రారంభించడం శుభపరిణామంమద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని 33వ డివిజన్ లో మజీద్ కంప్లెక్స్ ప్రక్కన గల పొచమ్మ గుడి ప్రక్కన శిధిలవస్తుకు చేరి…

గృహ నిర్మాణ సంస్థ CR7 బ్రౌచర్ విడుదల

గృహ నిర్మాణ సంస్థ CR7 బ్రౌచర్ విడుదల వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తనయుడు చిగుళ్ల పల్లి రాజ్ గృహ నిర్మాణ సంస్థ CR7 బ్రౌచర్…

KCR : సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్

సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్..!! Trinethram News : హైదరాబాద్‌ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర…

సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ .సమ సమాజ నిర్మాణ దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్అంబేద్కర్ అని…

మఠం జంక్షన్ నుండి మత్స్యగుండం వరకు రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలి. – పీవో, వి.అభిషేక్

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( హుకుంపేటమండలం ) జిల్లాఇంచార్జ్ : శ్రీ మత్స్య లింగేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి. అల్లూరి జిల్లా, హుకుంపేటమండలం, మఠం పంచాయతీ లోని, ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం, మత్స్య గుండం స్వయంభూ…

సిఐటియు సుదీర్ఘ పోరాటం చేసే సాధించిన మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు పరిశీలించిన అర్జీ1, బ్రాంచి నాయకులు

సిఐటియు సుదీర్ఘ పోరాటం చేసే సాధించిన మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు పరిశీలించిన అర్జీ1, బ్రాంచి నాయకులు, మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి…

ఏపీలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి నేడు శ్రీకారం

ఏపీలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి నేడు శ్రీకారం Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. CRDA ఆఫీసు పనులను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం ఈ…

Other Story

You cannot copy content of this page