KTR : దేశంలోనే తొలిసారి రైతుబంధు అమలు చేశాం: కేటీఆర్‌

We implemented Rythu Bandhu for the first time in the country: KTR Trinethram News : Jun 25, 2024, రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని మాజీ మత్రి కేటీఆర్‌ అన్నారు.…

“మంచి చేయడంలో నాతో పోటీ పడే నేత దేశంలోనే లేడు”

అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు జగన్. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. తాను వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నట్లు…

దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోరైలు సేవలు

దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విశేషాలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హుగ్లీ నది…

దేశంలోనే మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న మోదీ

Trinethram News : కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల…

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ…

You cannot copy content of this page