CM Revanth Reddy : బోర్డు చైర్మన్ హోదాలో జలమండలి అధికారులతో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

బోర్డు చైర్మన్ హోదాలో జలమండలి అధికారులతో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం 2050 నాటికి నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనగోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించిన సీఎంమంజీరా పైప్ లైన్‌కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్…

High Court : ఏపిలో తొలిసారి బీసీకి హైకోర్టు పీపీ పదవి

For the first time in AP, High Court PP post for BC Trinethram News : అమరావతి రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా బీసీ సామాజికవర్గానికి చెందిన న్యాయవాది రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)గా నియమితులయ్యారు. న్యాయవాది మెండ…

Narcotic Dogs : మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్​ డాగ్స్​ను కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో వినియోగం

First use of narcotic dogs in community contact program ఇంద్రనగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్​ డాగ్స్​ను కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో వినియోగం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజున రామగుండం…

KTR : దేశంలోనే తొలిసారి రైతుబంధు అమలు చేశాం: కేటీఆర్‌

We implemented Rythu Bandhu for the first time in the country: KTR Trinethram News : Jun 25, 2024, రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని మాజీ మత్రి కేటీఆర్‌ అన్నారు.…

తొలిసారి ఓటేసిన అక్షయ్ కుమార్

Akshay Kumar who voted for the first time Trinethram News : ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 56 ఏళ్ల వయసున్న అక్షయ్ కుమార్.. భారత్‌లో ఓటు…

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రికార్డు స్థాయికి ధర!

Trinethram News : బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో…

దేశంలో తగ్గనున్న వరి దిగుబడి.. గత ఎనిమిదేండ్లలో ఇదే తొలిసారి

దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్‌…

వైసీపీ నుంచి ముగ్గురు – రాజ్యసభలో టీడీపీ తొలిసారి “ఖాళీ”!!

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మంగా భావించాయి. మూడు స్థానాలకు ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఏపీ శాసనభలో ఉన్న పార్టీల బలాల ఆధారంగా వైసీపీ మూడు స్థానాలకు అభ్యర్దులను…

హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి

Trinethram News : హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kotha Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీచేశారు.. ఒకేసారి 85 మంది సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇందులో హోంగార్డ్…

బీహార్‌‌లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

నితీశ్ కుమార్, నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ప్రధాని బీహార్‌ అభివృద్ధికి నూతన ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకం ఉందన్న మోదీ కొత్త టీమ్ అంకితభావంతో పనిచేస్తుందని విశ్వాసం

Other Story

You cannot copy content of this page