టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

Trinethram News : తిరుమల: రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు…

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యాక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానం రావడంతో అయోధ్యకు వెళ్లిన…

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం Trinethram News : తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది.…

ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే

ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే.. తిరుమల: తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త…

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష

తిరుమల తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన ధర్మారెడ్డి 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి డిసెంబరు 23న రాత్రి 1:45 గంటలకు ఉత్తర…

You cannot copy content of this page