కోట తహసీల్దార్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ జెండాకు అవమానం

కోట తహసీల్దార్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ జెండాకు అవమానం ఆగస్టు 15,2021 తలక్రిందులుగా జెండా ఎగురవేసిన తహసీల్దార్ పద్మావతి.. తాజాగా ఈరోజు ముడి వీడకుండా అలాగే ఉన్న జెండాకు వందనం చేసిన పద్మావతి తిరుపతి జిల్లా కోట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో…

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ లో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో డిప్యూటీ…

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన కార్పొరేటర్

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన కార్పొరేటర్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలో శ్రీనివాస్ నగర్ లో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రాఘవేంద్ర…

జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి

జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి -మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి& స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నారా చంద్రబాబు నాయుడు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు…

రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎస్

రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎస్ 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల…

జాతీయ జెండా నియమాలు

జాతీయ జెండా నియమాలు 2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి. జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది.…

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, విద్యాధికులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధికశాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు హక్కును వినియోగించుకుని…

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు!

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు…! ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే.. బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి, కాంగ్రెస్ కు షర్మిల బాధ్యతలు ఆ రెండు పార్టీలకు ఇద్దరూ తొలి మహిళా అధ్యక్షురాళ్లుగా రికార్డు ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఘట్టం

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్, సీఎం జగన్మోహన్ రెడ్డి..

You cannot copy content of this page