సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! Trinethram News : Andhra Pradesh : సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో…

CM Chandrababu : డీప్‌టెక్ టెక్నాలజీపై పట్టు సాధించాలి: సీఎం చంద్రబాబు

డీప్‌టెక్ టెక్నాలజీపై పట్టు సాధించాలి: సీఎం చంద్రబాబు Dec 17, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైద్య విద్యార్థులు డీప్‌టెక్ వంటి టెక్నాలజీపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులకు రాకుండా…

CM Chandrababu : పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Trinethram News : ఏలూరు జిల్లా : డిసెంబర్ 26ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్…

CM Chandrababu : రేపు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

రేపు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం చంద్రబాబు Trinethram News : అమరావతి : డిసెంబర్15ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణా లను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది…

CM Chandrababu : అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం

Trinethram News : అమరావతి అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుంది పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదు కష్టపడనిదే…

CM Chandrababu : విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు Dec 13, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం…

Lakshmi Parvati : అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం..

అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలుTrinethram News : Andhra Pradesh : అల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు…

CM Chandrababu : రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు

రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. Trinethram News : Andhra Pradesh : రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు. అక్రమ సరఫరా చేసే వాళ్లు చాలా స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారని…

CM Chandrababu : ఏపీలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకూ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

ఏపీలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకూ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు Trinethram News : అమరావతి ఏపీలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో…

CM Chandrababu : ‘ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం

‘ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం అమరావతి: రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన…

Other Story

You cannot copy content of this page