ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పెంపు

Extension of deadline for transfers of employees in AP అమరావతి : ఉద్యోగుల బదిలీల గడువును పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం…

ANU ఇంజినీరింగ్ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

ANU Engineering Admission Application Deadline Extension Trinethram News : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీ గడువు పొడిగించారు. జూన్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల విభాగం సంచాలకులు…

ఆధార్‌ ఉచిత అప్‌డేషన్‌ గడువు మరోసారి పెంపు

Trinethram News : ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ‘ఉడాయ్‌’ తెలిపింది. ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జూన్‌…

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా ఈనెల 29 వరకు గడువును ఏపీ కాంగ్రెస్ కమిటీ పెంచింది. ఈ నెల 29 వరకు కాంగ్రెస్ తరఫున…

కుల గణన గడువు పొడిగింపు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెంచినట్లు వెల్లడించారు. కుల గణన సేకరణను ఈ నెల 19 నుంచి ప్రారంభించి 29వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం…

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం అమరావతి జనవరి 23రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1…

అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.   ఇప్పటి వరకు 51,924 సీట్లకు.. 1.10 లక్షల దరఖాస్తులు హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు…

2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 5వ తేదీతో ముగియనుంది

2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటుహక్కు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర…

రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి గడువు జనవరి 31

రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి గడువు జనవరి 31 రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని…

You cannot copy content of this page