ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి’.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి’.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోంది. వ్యూహం సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు, ఆందోళనలు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో వర్మ కార్యాలయం ఎదుట టెన్షన్…

ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు

ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు హైదరాబాద్‌: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.…

హైదరాబాద్‌లో రాత్రి కారు బీభత్సం కేసు

హైదరాబాద్‌లో రాత్రి కారు బీభత్సం కేసు ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కారు ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం సోమాజిగూడ రాజీవ్‌ సర్కిల్‌ నుంచి..ప్రజాభవన్‌ మీదుగా బేగంపేట వెళ్తున్న కారు కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తిమాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సొహెల్‌గా…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు. లోకేష్ కి ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చిన సిఐడి. కేసులో NBW జారీ చేయాలని సిఐడి పిటిషన్. సీఐడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు నారా లోకేశ్‌ను అరెస్ట్…

ఉచిత ఇసుక’ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Ap High court : ‘ఉచిత ఇసుక’ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ అమరావతి: ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉచిత…

మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు

మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డి పై ఫిర్యాదు నాలుగు సెక్షన్ల కింద మల్లారెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు ఎమ్మార్వో తో…

సుప్రీంలో ఫైబర్ నెట్ కేసు విచారణ జనవరి 17కి వాయిదా

Fibernet Case: సుప్రీంలో ఫైబర్ నెట్ కేసు విచారణ జనవరి 17కి వాయిదా ఢిల్లీ.. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. ఫైబర్‌ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జనవరి 17కు వాయిదా వేసిన…

మన్సూర్ అలీ ఖాన్ మద్రాస్ హైకోర్టులో పరువునష్టం కేసు

తనను అనవసరంగా దూషించారంటూ చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై మన్సూర్ అలీ ఖాన్ మద్రాస్ హైకోర్టులో పరువునష్టం కేసు వేశారు.  అయితే, విచారణ సందర్భంగా తమిళ నటుడికి కోర్టు మొట్టికాయలు వేసింది. బహిరంగంగా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే నీపై కేసు పెట్టాలని…

Other Story

You cannot copy content of this page