Kaleswaram Project : ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌ Trinethram News : హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోస్‌ కమిషన్‌ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి…

కాళేశ్వరంపై నేడు సమీక్ష

Trinethram News : కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ నేడు సమీక్షించనున్నారు. జలసౌధలో జరిగే ఈ సమీక్షకు సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా…

కాళేశ్వరంపై విచారణకు ఎన్డీఎస్ఏ బృందం

వారం రోజుల్లో అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజ్ లను పరిశీలించనున్న కేంద్ర బృందం. నేడు అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ లను పరిశీలించిన స్టేట్ డ్యాం సేఫ్టీ కమిటీ.

Other Story

You cannot copy content of this page