Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు

కానేపల్లిలో నీటిని తోడాలని నీటిపారుదల శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు.కేటీఆర్ సిఫార్సు మేరకు నీరు చేరితే మేడిగడ్డ పూర్తిగా కూలిపోతుంది: ఉత్తమ్.కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ డిమాండ్‌లకు బదులు NDSA సూచనలను అనుసరిస్తుంది: ఉత్తమ్. Trinethram News : హైదరాబాద్,…

CM Revanth Reddy : కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌

CM Revanth Reddy is serious about Kaleshwaram SI rape incident త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశం. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Minister Uttam Kumar Reddy : కాళేశ్వరం మెడిగడ్డ బ్యారేజిని రాష్ట్ర ఇరిగేషన్ ఫుడ్ & సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి

Kaleswaram Medigadda Barrage State Irrigation Food & Civil Supply Minister Uttam Kumar Reddy త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు.. కార్యక్రమానికి…

Minister Uttam : కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం మంత్రి ఉత్తమ్

Minister Uttam will speed up the Kaleshwaram repair work జూన్ 07, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అధికారులతో కలిసి ఆయన సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం…

కాళేశ్వరం విద్యుత్తుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్

కాళేశ్వరంలో 25వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఎలాంటి డీపీఆర్ లు లేకుండా కాంట్రాక్టర్లకు కేటాయించారని అన్నారు. గత ప్రభుత్వంలో 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసిందన్నారు..

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 29కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలనుబుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్క రించారు..…

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నారం బ్యారేజీ (సరస్వతి)లో నీటినంతా ఖాళీ చేశారు

10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీలో 66 క్రెస్టు గేట్లు ఉండగా పది గేట్లు తెరిచి నిల్వ ఉన్న 2.5 టీఎంసీలను వదిలేశారు. ఎగువ నుంచి 4566 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 3941 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజీని నీటితో…

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

Trinethram News : Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం : సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం..కేసీఆర్‌ ధనదాహానికి బలైంది: సీఎం రేవంత్‌రెడ్డి రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లవ్వలేదు: సీఎం డిజైన్‌ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్‌ చెప్పారు మేడిగడ్డ కూలి నెలలు…

You cannot copy content of this page