గోదావరిఖని లో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి

గోదావరిఖని లో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి. విదేశీ వ్యవహారల శాఖ మంత్రి జై శంకర్ జి కి లేఖ రాసిన మద్దెల దినేష్ త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి పెద్దపల్లి ఎంపీ పాస్ పోర్ట్ ఖనిలో ఏర్పాటు చేసే…

పెద్దపల్లి పట్టణ కేంద్రంలో చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫెర్ అసోసియోషన్ కార్యాలయాన్ని అసోసియేషన్ సభ్యులతో, నాయకులతో కలిసి ప్రారంభించిన

పెద్దపల్లి పట్టణ కేంద్రంలో చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫెర్ అసోసియోషన్ కార్యాలయాన్ని అసోసియేషన్ సభ్యులతో, నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అనంతం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే విజయరమణ రావు…

బి ఆర్ ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

బి ఆర్ ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 16 చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి పట్లోల కార్తీక్ రెడ్డి నవాబుపేట్ మండల కేంద్రంలో మాణిక్ రావు స్వామి వారికి 84వ…

42వ డివిజన్ లో మ్యూజికాల్ బ్రాస్ బ్యాండ్ అస్సోసియేషన్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన

42వ డివిజన్ లో మ్యూజికాల్ బ్రాస్ బ్యాండ్ అస్సోసియేషన్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రామగుండము మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహంకాళి స్వామి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్,ముస్తఫ్ఫా,సీనియర్ నాయకులు…

BRS Office : నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేసేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Telangana High Court has given green signal to demolish Nalgonda district BRS office Trinethram News : నల్గొండ జిల్లా : మున్సిపల్ శాఖ అనుమతులు తీసుకోకుండా బీఆర్ఎస్ కార్యాలయాన్నినిర్మించారని.. ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించడంతో కూల్చేయాలని గతంలో…

అఖిల గాండ్ల తిలకుల సంక్షేమ సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

Pedpadalli MLA Vijayaramana Rao inaugurated the new office of Akhil Gandla Tilakula Welfare Association పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం రోజున అఖిల గాండ్ల తిలకుల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా…

మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు

నాగ్‌పుర్‌: మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఫొటోలు తీయడం, వీడియో…

Other Story

You cannot copy content of this page