CM and Deputycm in Hyderabad : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు

AP CM Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan are currently in Hyderabad.Trinethram News : హైదరాబాద్చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు. రెండు…

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు. వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…

చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. నాకెవరూ లేరు: జగన్

చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. నాకెవరూ లేరు: జగన్ దత్తపుత్రుడు, వదిన, మీడియా అధిపతులు చంద్రబాబు క్యాంపెయినర్లు అన్న జగన్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లే అని వ్యాఖ్య…

గత నాలుగేళ్లుగా ఎన్నో ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు

గత నాలుగేళ్లుగా ఎన్నో ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇలాంటి ఫేక్ పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. కానీ గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని చిరు నవ్వుతో కొట్టి పడేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు…

ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు – చంద్రబాబు నాయుడు

సమానత్వం కోసం నాడే పాటుపడిన వారు శ్రీ రామానుజులు ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు:- చంద్రబాబు నాయుడు శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు శ్రీపెంరబదూర్ :- తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…

You cannot copy content of this page