సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు

Trinethram News : విశాఖ జిల్లా…గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు.…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

Trinethram News : ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు. ఈ నెల…

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

Trinethram News : విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు…

ఈనెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ

Trinethram News : ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్…

ఏపీ సచివాలయంలో హౌజ్‌కీపింగ్ ఉద్యోగుల ఆందోళన

Trinethram News : అమరావతి : మొన్నటి వరకు మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల ఆందోళనలతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… తాజాగా హౌజ్ కీపింగ్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు.. ”మాపై మీ కక్ష” అంటూ సచివాలయంలో జగన్ సర్కార్‌పై హౌజ్…

140 మంది కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు

140 మంది కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు ఆంధ్ర ప్రదేశ్ లో విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులను…

వివిధ వర్గాల ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వం కి పెరుగుతున్న ఒత్తిడి

అమరావతి వివిధ వర్గాల ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వం కి పెరుగుతున్న ఒత్తిడి.. తాడేపల్లి వైసీపీ కార్యాలయం ముందు ఆయుష్ ఉద్యోగులు ఆందోళన. తొలగించిన పారామెడికల్ ఆయుష్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు.

ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం

ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు అన్నారు. జగ్గయ్యపేట పట్టణం, డిపో సెంటర్…

Other Story

You cannot copy content of this page