ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌

Trinethram News : అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.  రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తోన్న 897 గ్రూప్‌-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు…

ఘంటా రాజీనామా ఆమోదం.. టీడీపీ అలర్ట్‌

ఘంటా రాజీనామా ఆమోదం.. టీడీపీ అలర్ట్‌.. TDP: దాదాపు మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. ఇంత కాలం ఆ రాజీనామా వ్యవహారాన్ని పక్కనబెట్టిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఉన్నట్టుండి ఆమోద ముద్రవేయడం…

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…

తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలారా బి అలర్ట్

తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలారా… బి అలర్ట్….రామమందిరం పేరుతో మీకు వాట్సాప్​లో ఈ మెసేజ్​ వచ్చిందా? అయితే తస్మాత్​ జాగ్రత్త!: సజ్జనార్ హెచ్చరిక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌కు వీఐపీ టిక్కెట్ల పేరుతో సైబర్ నేరాళ్ల మోసం ఏపీకే ఫైల్‌ను డౌల్…

రైల్వే ప్రయాణికులకు అలర్ట్

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 15 నుంచి విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు విజయవాడ, జనవరి 4: విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలు రైళ్లు జనవరి 15 నుంచి రద్దు అయ్యాయి. మరికొన్ని పాక్షికంగా…

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..వైద్యశాఖ అలర్ట్!

Covid Cases : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..వైద్యశాఖ అలర్ట్! Telangana, Hyderabad : కరోనా మహమ్మారి విజృంభణ గురించి ఇప్పుడిప్పుడే జనాలు నెమ్మదిగా మర్చిపోతున్నారు. ఆర్ధిక వ్యవస్థ కూడా చిన్నగా మెరుగుపడుతుంది. మన రోజువారీ జీవన విధానం మామూలు స్థితికి…

రతన్‌ టాటాకు బెదిరింపులు.. ముంబయి పోలీసులు అలర్ట్‌

Ratan Tata: రతన్‌ టాటాకు బెదిరింపులు.. ముంబయి పోలీసులు అలర్ట్‌.. ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata)కు బెదిరింపులు (Threats) రావడం కలకలం రేపింది. ఇటీవల ముంబయి పోలీసు (Mumbai police) కంట్రోల్‌ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌…

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌..! శాంసంగ్‌ (Samsung) స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ…

Other Story

You cannot copy content of this page