Dil Raju : దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు

దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు Trinethram News : దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజులు పాటు కొనసాగిన ఐటీ సోదాలు దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ప్రస్తుతం దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ…

నిజమైన లబ్ధిదారులు కె పథకాలు అందుతాయి అన్న అధికారులు

నిజమైన లబ్ధిదారులు కె పథకాలు అందుతాయి అన్న అధికారులు జనవరి21(త్రినేత్రంన్యూస్ ) ధర్మసాగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు ,రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం…

రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు

రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ అంబటి ఆంజనేయులు…

అధికారులు మాకూ యేవి రహదారులు : సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల బృందం రాకతో యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు నిర్మాణం!

అధికారులు మాకూ యేవి రహదారులు : సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల బృందం రాకతో యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు నిర్మాణం! అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి :13 అధికారులు వస్తె కానీ రోడ్డు మరమ్మత్తులు చేపట్టర ఐతే…

పీసా చట్టం గురించి చర్చించిన ప్రభుత్వ అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు

తేదీ : 10/01/2025.పీసా చట్టం గురించి చర్చించిన ప్రభుత్వ అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు.కుక్కునూరు : (త్రినేత్ర న్యూస్); విలేఖరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం, గణపవరం పంచాయతీ బోనగిరి గ్రామంలో 196 ఓట్లను నమోదు చేయడం జరిగింది. 86…

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.Trinethram News : శ్రీశైలం : సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్…

పట్టించుకోని పంచాయితీ అధికారులు

తేదీ: 30/12/2024.పట్టించుకోని పంచాయితీ అధికారులు.ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం) న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం , విస్సన్నపేట మండలం , గ్రామం ఏ కొండూరు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న శ్రీనగర్ కాలనీ 5వ నంబరు వీధి చాలా దారుణంగా…

త్రినేత్రం న్యూస్ కూ స్పందించిన అధికారులు . మరమ్మత్తులు ప్రారబించిన (ఆర్ అండ్ బి) యంత్రాంగం

త్రినేత్రం న్యూస్ కూ స్పందించిన అధికారులు . మరమ్మత్తులు ప్రారబించిన (ఆర్ అండ్ బి) యంత్రాంగం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ టౌన్ త్రినేత్రం న్యూస్,డిసెంబరు. 24 : అరకు లోయ పాడేరు ప్రదాన రహదారిలో బురద గెడ్డ, సమీపాన నెలలు…

హైదరాబాద్ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్న అధికారులు

హైదరాబాద్ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్న అధికారులు ఇండియాలో మొట్టమొదటి సోలార్ ప్రూఫ్ సైకిల్ ట్రాక్ గత ప్రభుత్వ హయాంలో 23 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఆ సైకిల్ ట్రాక్‌ తొలగిస్తున్న అధికారులు… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

బీసీ గల్స్ హాస్టల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి జిల్లా అధికారులు

బీసీ గల్స్ హాస్టల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి జిల్లా అధికారులు భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న డిగ్రీ కాలేజ్ పక్కనే ఉన్న బీసీ గల్స్ హష్టాల్లో విద్యార్థులు తినే అన్నంలో పురుగులు…

Other Story

You cannot copy content of this page