నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం

నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. Trinethram News : హాజరుకానున్న మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు. ఇప్పటివరకు రూ.45,249.24 కోట్ల విలువైన పనులకు ఆమోదం. మరికొన్ని పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్న అథారిటీ. అమరావతిలో పనులకు…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం

నంద్యాల సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు

Other Story

You cannot copy content of this page