దేశంలో గత పదేళ్లలో పాన్, పొగాకు తదితర పదార్థాల వినియోగం పెరిగినట్లు ది హౌజ్ హోల్డ్ కన్జమ్హప్షన్ ఎక్స్పెండీచర్ సర్వేలో తేలింది. ‘రూరల్లో 3.21%గా (2011-12) ఉన్న వీటి వినియోగం 3.79%కు (2022-23) పెరిగింది.అర్బన్ లో 1.61% నుంచి 2.43%కు చేరింది. విద్యపై పెట్టే ఖర్చు తగ్గిపోయింది. అర్బన్ 2011-12 మధ్య 6.90% ఉండగా 2022-23 నాటికి 5.78%కు తగ్గింది. రూరల్లో 3.49% నుంచి 3.30%కు చేరింది’ అని పేర్కొంది.
పొగాకు, పాన్ కు జై కొట్టి విద్యకు నై కొట్టిన విద్యార్థులు
Related Posts
BSNL : బీఎస్ఎన్ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో
TRINETHRAM NEWS BSNL has been hit by Jio Trinethram News : నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్ ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు ఈ ప్లాన్లో కస్టమర్లు దేశంలో ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్…
Gold price : మళ్లీ తగ్గిన బంగారం ధరలు
TRINETHRAM NEWS Gold prices fall again Trinethram News : Sep 02, 2024, బంగారం ధరల్లో ఇటీవల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మరోసారి తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…