TRINETHRAM NEWS

బాపట్ల నియోజకవర్గం పిట్టల వాని పాలెం మండలం , గోకరాజు పాలెం గ్రామం లో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారికి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారికి విశేష అలంకరణ, పూజలు నిర్వహించడం జరిగింది, తెల్లవారు ఝామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు…