TRINETHRAM NEWS

Trinethram News : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్‌ హాజరయ్యారు.

ఈ సమావేశం పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.