TRINETHRAM NEWS

బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు..

పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారు..

వచ్చే 100 రోజులు ఎంతో కీలకం..

18 ఏళ్లు నిండినవారంతా 18వ లోక్‌సభకి ఓటు వేయబోతున్నారు..

పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేయాలి..