TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యంను పంపిణీ చేసిన ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అసిఫ్ పాషా మరియు రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ బియ్యం పంపిణీ చేశారు అనంతరం ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అసిఫ్ పాషా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా అమలు గాని పథకం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని మరొక్కసారి నిరూపణ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం నియోజకవర్గ ప్రజల తరుపున ముక్యంగా మా రెండోవ డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అసిఫ్ పాషా అన్నారు 10 సంవత్సరాలగా అధికారంలో ఉన్నా బిఆర్ఎస్ పార్టీ ఒక్క కొత్త రేషేన్ కార్డు కూడా ఇవ్వలేదని తెలంగాణ సంపదను దోచుకొని దాచుకున్న కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గద్దె దించి ఫామౌజ్ కు అంకితం చేసారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే పేదలకు న్యాయం జరుగుతుందని ప్రజలందరు గ్రహించి కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎలక్షన్ మ్యాని పేస్టులో పెట్టిన సన్నబియ్యం పథకం కు రూప కల్పన చేసి రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద వారికీ నూతన సంవత్సరం ఉగాది పండుగ నుండి సన్నబియ్యం అందజేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా శనివారం రోజున రెండోవ డివిజన్ లో సన్నబియ్యం పంపిణీ చెయ్యడం జరిగిందని అసిఫ్ పాషా తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు డైనమిక్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ హర్ష, రెవెన్యూ,మరియు పౌర సరఫరా అధికారులకు,ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్ననాని ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు అసిఫ్ పాషా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మచ్చకుర్తి రమేష్, నాగార్జున రెండోవ డివిజన్ సోషల్ మీడియా నాయకులు సాయి మాధవి,సాయి చరణ్ గుర్రాల మల్లేష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

President Asif Pasha and