TRINETHRAM NEWS

చిలకలూరిపేట టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు

ప్రజాగళం పేరుతో సభ నిర్వహించాలని మూడు పార్టీలు నిర్ణయం

ఈనెల 17న మధ్యాహ్నం చిలకలూరిపేటలో ప్రజాగళం సభ

ప్రజాగళం సభలో ఒకే వేదికపైకి రానున్న మోదీ, చంద్రబాబు, పవన్