TRINETHRAM NEWS

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు.

చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు..

రేపు మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు.

రేపు మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..