TRINETHRAM NEWS

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం

ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి

ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటన

త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వివరణ