దిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్తో గౌరవించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది.
Related Posts
Central Government : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
TRINETHRAM NEWS A sensational decision by the central government Trinethram News : వన్ నేషన్ వన్ ఎలక్షన్ రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ…
Trainee IPS : తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ IPS ల కేటాయింపు
TRINETHRAM NEWS Allotment of Trainee IPS to Telugu States Trinethram News : తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్లను కేటాయించిన కేంద్రం. ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు).…