TRINETHRAM NEWS

Nitya is a bride who married 50 people

50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు

Trinethram News : తమిళనాడులో మరో నిత్య పెళ్లి కూతురు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుంది.

నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది.

తమిళనాడు- తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో

డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్యను పెళ్లి చేసుకున్నాడు.

పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి, పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది.

సంధ్య వలల్లో డీఎస్పీ, ఇద్దరు పోలీస్ అధికారులు కూడా చిక్కుకున్నారు.అని తెలిసింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nitya is a bride who married 50 people