TRINETHRAM NEWS

Trinethram News : వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగూతూనే చాలా సంవత్సరాలుగా వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తూ వస్తున్న రాఘురామకృష్ణరాజు ఈరోజు తన పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.