TRINETHRAM NEWS

తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో ఉంటుంది. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, కదిరి, హిందూపురం, ఆధోని, గుంతకల్, ప్రొద్దుటూరు, రాయచోటి, మదనపల్లెలో వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ ఎండల నుంచి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.