TRINETHRAM NEWS

జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు

జాతరలో వసతుల కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది

భక్తులకు ఇబ్బంది కలగకుండా మా వంతు కృషి చేశాం.