TRINETHRAM NEWS

చంద్రబాబుని కలిసి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు సంఘాల నాయకులు..

2014, 2019 రెండు ఎన్నికల్లో జగన్ రెడ్డికి సుంపూర్ణ మద్దుతు ఇచ్చాము.

ఈసారి 2024కి టీడీపీకి మా సపోర్ట్ అంటున్న మాల మహానాడు సంఘాల నాయకులు.