TRINETHRAM NEWS

దుబాయ్ జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్న వారిని బయటకు రప్పించేందుకు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ కృషి చేశారు.

వారు ఇప్పుడు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలై తెలంగాణలోని స్వగ్రామాలకు చేరుకున్నారు.

వారిని కేటీఆర్ పరామర్శించారు…