TRINETHRAM NEWS

Trinethram News : పలు కన్నడ అనుకూల సంఘాలు మార్చి 22వ తేదీన కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి. మార్చి 22 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు ఈ బంద్ కొనసాగుతుంది. KSRTC కండక్టర్పై దాడికి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రజా రవాణా, విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Karnataka bandh on March