TRINETHRAM NEWS

జెడి లక్ష్మీనారాయణ పార్టీపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు…

కొత్త పార్టీ పెట్టేందుకు బిజెపి ఆర్ఎస్ఎస్ జెడికి 1000 కోట్లు సమకూర్చిందని విమర్శ…

ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతోనే పార్టీ పెట్టారన్నారు…

లోక్ సత్తా, వైయస్సార్ టిపి లాగానే జై భారత్ పార్టీ కూడా త్వరలోనే మూతపడుతుందన్నారు…