TRINETHRAM NEWS

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

ఏపీ హైకోర్టులో గురువారం మొదలైన విచారణ

వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు

తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం