TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం :ఏపీలోని మహా విశాఖ నగర పాలకసంస్థ (GVMC) 2025-26 బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించనున్నట్టు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4,554.27 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు ముసాయిదా బడ్జెట్ రూపొందించింది.

29వ తేదీ నాటికి కొత్త కమిషనర్ను నియమిస్తే ఆయన ఆధ్వర్యంలోనే బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఎవరినీ నియమించకపోతే ఇన్చార్జి కమిషనర్ హోదాలో జిల్లా కలెక్టర్ హాజరవుతారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

GVMC budget meeting on