
Trinethram News : Hyderabad : రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేశారని.. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని, ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని తెలిపిన ఏఎంసి ఉప్పలయ్య
నోటీసులకు స్పందించనందుకు హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేసిన అధికారులు
రెండు సంవత్సరాలుగా హోటల్ తాజ్ బంజారా రూ.1.40 కోట్ల పన్ను బకాయి ఉన్నారని తెలిపిన అధికారులు
బంజారాహిల్స్ రోడ్ నెం.1లో ఉన్న స్టార్ హోటల్ తాజ్ బంజారా….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
