
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించి… ఆర్థిక సహాయం అందజేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం
అనపర్తి మండలం ఇందిరానగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలి వడిశల సింహాచలం, నిరాశ్రయులయ్యారు.
వారిని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పరామర్శించి వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు సమకూర్చిన ఆర్ధిక మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.
వడిశల సింహాచలం,కి రూ.5వేల ఆర్థిక సహాయాన్ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అందచేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
