
Trinethram News : రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు
సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూకంపం
ఉదయం 6.10 గంటలకు ప్రకంపనలు
పశ్చిమబెంగాల్, ఒడిశాలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి
భూకంపం ధాటికి కొల్కతాలో కంపించిన భూమి
బయటకు పరుగులు తీసిన జనం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
