
Trinethram News Telangana : ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిర్వహించే బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నాలో వారు పాల్గొంటారు. ధర్నాకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను మంత్రులు కోరనున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, సీఎం రేవంత్, AICC నేతలు పాల్గొననున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
