TRINETHRAM NEWS

ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కార్యక్రమం

విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధాని
విద్యార్థులందరినీ సమానంగా చూడాలని ఉపాధ్యాయులకు హితవు

పిల్లలపై ఒత్తిడి తేవొద్దని తల్లిదండ్రులకు సూచన