కార్ లో తరలిస్తున్న డబ్బు స్వాధీనం చేసుకున్న సీఐ కిషోర్ బాబు

TRINETHRAM NEWS

Trinethram News : కృష్ణాజిల్లా:తోట్లవల్లూరు మండలం యాకమూరులో కార్ లో తరలిస్తున్న డబ్బు స్వాధీనం చేసుకున్న సీఐ కిషోర్ బాబు.

పోలీస్ చెకింగ్ లో భాగంగా అనధికారంగా తరలిస్తున్న 9లక్షల నగదును సీజ్ చేసిన సీఐ.

You cannot copy content of this page

Scroll to Top