TRINETHRAM NEWS

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కుకు నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘ఆశ’ అనే చీతాకు మూడు కూనలు పుట్టాయి.

కేంద్ర అటవీ, పర్యావరవరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌‘ఎక్స్‌’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు