సింగరేణి కార్మికుల లాభాల బోనస్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్

సింగరేణి కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్… హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా పంపిణీ రామగుండం సింగరేణి కార్మికులకు ఎల్లవేళలా రాష్ట్ర ప్రభుత్వం అండగా…

TUCI లో IFTU విలీన పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు విలీన సభను జయప్రదం చేయండి IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, గొల్లపల్లి చంద్రయ్య పిలుపు ప్రతినిధి ఎన్టిపిసి లేబర్ గేటు వద్ద, పెద్దంపేట గ్రామ కేంద్రంలో TUCI లో…

ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్  కోయ హర్ష

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, అక్టోబర్-07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్…

జై భారత్ హనుమాన్ అకాడ ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ రోజు జై భారత్ హనుమాన్ అకాడ,వస్తాద్ లు మచ్చ శంకర్,యం డి జాఫర్ ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జై భారత్ హనుమాన్ అకాడ కు ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే…

OCP-5 లో దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఘనంగా బోనాలు నిర్వహించడం జరిగింది

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా వారి సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొనడం జరిగిందిరామగుండం ఏరియా-1 OCP-5 నందు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఘనంగా బోనాలు నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య…

అధికారంలో ఉన్నా లేకపోయిన తను ప్రారంభించిన ఆచారాన్ని అమలు చేస్తున్నారు

చొప్పదండి : త్రినేత్రం న్యూస్ అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దీవెన దంపతులు…పిల్లలు రవిశంకర్ దంపతులని చూసి బావోద్వేగాలకు గురి అయ్యరు వాళ్ళ కంటి నీరు తూడచి మీకు నేనే తండ్రిని ఇది మీ…

ఈనెల తొమ్మిదిన జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు

చొప్పదండి : త్రినేత్రం న్యూస్ చొప్పదండి…. చొప్పదండి పట్టణములోనే జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈనెల 9న సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి శ్రీ భాష్యం నవీన్ కుమార్లు తెలిపారు అమ్మవారి శవన్నవరాత్రులలో భాగంగా ఈ…

Cyber Criminals : 18 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్..

Trinethram News : హైదరాబాద్ 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్‌ నేరగాళ్లు.. ముంబై కేంద్రంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా.. హైదరాబాద్‌లో రూ.7కోట్లకు పైగా డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు.. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటికి పైగా నగదును ఫ్రీజ్ చేసిన…

Madhuyashki Goud : జె.ఎస్ ఆస్పత్రిని ప్రారంభించిన మధుయాష్కీ గౌడ్

Trinethram News : Hyderabad : వనస్థలిపురం గురుద్వారా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జె.ఎస్. ఆసుపత్రిని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ ప్రారంభించారు. రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ద్వారా వారి మన్ననలు…

Vadla Nandu : వికారాబాద్ నియోజకవర్గం బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు”

Trinethram News : Vikarabad : దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగడి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయం ఆవరణలో…

You cannot copy content of this page