సీఎం సహాయనిధి ఆరోగ్య పెన్నిధి: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Trinethram News : Medchal : ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో 130 – సుభాష్ నగర్ డివిజన్ సాయిబాబా నగర్ నర్సింహ బస్తీ కి చెందిన సన కౌసర్ భర్త ఫరీద్, 131 –…

డి.పోచంపల్లి లో రాజ శ్యామల యాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : Medchal : డి. పోచంపల్లి లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ శ్యామల యాగానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గ ప్రజలంతా…

మహాలక్ష్మి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Trinethram News : Medchal : నిన్న సాయంత్రం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ప్రశాంత్ నగర్ లో మరియు 130 – సుభాష్ నగర్ డివిజన్ మోడీ బిల్డర్స్ లలో నిర్వహించిన అమ్మవారి నవరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పాల్గొని అమ్మవారికి…

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా హాస్పిటల్స్ పనిచేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Trinethram News : Medchal : ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచు పల్లిలోని కృష్ణజా హిల్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన “ఎం.వీ.రెడ్డి డెంటల్ హాస్పిటల్” ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రజలకు…

ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు తల్లి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Trinethram News : Medchal : ఈ రోజు దుందిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి వేడుకల్లో అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ నవరాత్రి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరై అమ్మవారికి ప్రత్యేక…

దసరా పండుగ తర్వాత తెలంగాణలో కుల గణన

Trinethram News : హైదరాబాద్ : ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్రంలో సమగ్ర కులాల గణన ప్రక్రియను ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దసరా తర్వాత ప్రక్రియ ప్రారంభించాలని, నెల రోజుల్లో కసరత్తు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుల…

బతుకమ్మ ఆడారని మహిళలకు బంగారునాణాలు ఇచ్చారట

Trinethram News : Telangana : Oct 09, 2024, తెలంగాణలో బతుకమ్మ ఆడిన మహిళలపై రజకారులు దాడులు చేసిన ఘటనలు తరచుగా వింటుంటాం. అయితే హైదరాబాద్‌లో బతుకమ్మ ఆడారని మహిళలకు బంగారునాణాలు ఇచ్చిన రాజు సైతం ఉన్నారట. ఆయనే 6వ…

రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారు: మందకృష్ణ

Trinethram News : Telangana : Oct 09, 2024, ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మాల కావడం వల్లే మాదిగలకు…

ఏపీలో నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్!

Trinethram News : అమరావతి : ఏపీలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్’…

10 పదివేల మంది మహిళలతో ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలు

Trinethram News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్ పై 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు సి.ఎస్. శాంతి కుమారి ప్రకటించారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల…

You cannot copy content of this page