Gold is Only Rs.113 : తులం బంగారం రూ.113 మాత్రమే ఏంటీ అవాక్కయ్యారా? ఇది నిజమే

తులం బంగారం రూ.113 మాత్రమే ఏంటీ అవాక్కయ్యారా? ఇది నిజమే Trinethram News : 1959లో తులం బంగారం ధర 113 రూపాయలే. అంటే ఒక్క గ్రాముకు రూ.10 మాత్రమే. 60 ఏళ్ల క్రితం నాటి ఈ గోల్డ్ షాపు బిల్లును…

History : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 05

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 05 Trinethram News : సంఘటనలు రాజ్యాంగ దినోత్సవం 1970: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ. 1972: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది. జాతీయ /…

చరిత్రలో ఈరోజు డిసెంబర్-4

చరిత్రలో ఈరోజు డిసెంబర్-4 Trinethram News : చారిత్రక సంఘటనలు 1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు. 1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది. జాతీయ / దినాలు భారతదేశ నౌకాదళ దినోత్సవం. జననాలు 1877: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు…

చరిత్రలో ఈరోజు డిసెంబర్-2

చరిత్రలో ఈరోజు డిసెంబర్-2 Trinethram News : చారిత్రక సంఘటనలు 1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంఏర్పాటయింది. 1989: భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు. 1991: సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి. 1993: స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 – హబుల్ స్పేస్ టెలిస్కోప్…

History : చరిత్రలో ఈరోజు నవంబర్-29

చరిత్రలో ఈరోజు నవంబర్-29 Trinethram News : చారిత్రక సంఘటనలు 1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ప్రదర్శింపబడింది. 1929: భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు. 1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది. 2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల…

History : చరిత్రలో ఈరోజు నవంబర్-27

చరిత్రలో ఈరోజు నవంబర్-27 Trinethram News : చారిత్రక సంఘటనలు 1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతోన్యూలీ సంధి చేసుకున్నాయి. 1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం. జననాలు 1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744) 1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956) 1907: హరి…

చరిత్రలో ఈరోజు నవంబర్-26

చరిత్రలో ఈరోజు నవంబర్-26 Trinethram News : చారిత్రక సంఘటనలు 1949: 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది. 1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషినియమించబడింది. 2008: ముంబై తీవ్రవాద దాడులు. జాతీయ / దినాలు జాతీయ న్యాయ దినోత్సవం. సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.…

చరిత్రలో ఈరోజు నవంబర్ 24

చరిత్రలో ఈరోజు నవంబర్ 24 Trinethram News : సంఘటనలు 1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు. జననాలు 1806: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (మ. 1847) 1880: భోగరాజు పట్టాభి…

చరిత్రలో ఈరోజు నవంబర్ 21

చరిత్రలో ఈరోజు నవంబర్ 21 Trinethram News : సంఘటనలు 1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు. 1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు. 1990: 5వ సార్క్…

చరిత్రలో ఈరోజు నవంబర్ 16

చరిత్రలో ఈరోజు నవంబర్ 16 Trinethram News : సంఘటనలు 1937: కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. 1965: రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్షనౌక…

Other Story

You cannot copy content of this page