దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు Trinethram News : ఢిల్లీ దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8…

కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి.ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

Covid-19 : కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి.ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి Covid-19 : ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్…

వాటర్ బాటిల్స్ కొని అందులో నీరు త్రాగున్నారా??

వాటర్ బాటిల్స్ కొని అందులో నీరు త్రాగున్నారా?? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జనరల్ సంచలన విషయాలు వెల్లడించింది. యూఎస్ లో మూడు ప్రముఖ సంస్థలకు చెందిన ఒక లీటర్ వాటర్ బాటిల్ పై పరిశోధన…

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61,…

రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్

Trinethram News : రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్ సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్…

దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి

Trinethram News : దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్‌-19 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. అయితే,…

కిడ్నీలకు, మూత్రానికి మధ్య సంబంధం ఏమిటి?

కిడ్నీలకు, మూత్రానికి మధ్య సంబంధం ఏమిటి?ఈ సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు కిడ్నీ నిపుణులు (నెఫ్రాలజిస్ట్) డాక్టర్ సిద్ధార్థ్ జైన్‌తో బీబీసీ మాట్లాడింది. కిడ్నీలలో మూత్రం ఉత్పత్తి అవుతుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్‌లో ఉన్న వ్యర్థాలను కిడ్నీలు వేరు చేస్తాయి. తర్వాత…

కిడ్నీ పాడైందని ఎలా గుర్తించాలి? ప్రొటీన్యూరియా అంటే ఏమిటి?

కిడ్నీ పాడైందని ఎలా గుర్తించాలి? ప్రొటీన్యూరియా అంటే ఏమిటి?”మూత్రం రూపంలో కొద్దిమొత్తంలో ప్రొటీన్ బయటికి పోతుంది. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఇది జరుగుతుంది. అయితే, ఈ ప్రొటీన్లు పెద్దమొత్తంలో మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతే అది శరీరానికి ప్రమాదకరంగా…

కిడ్నీ ఎలా పనిచేస్తుంది?

కిడ్నీ ఎలా పనిచేస్తుంది?శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు కూడా ముఖ్యమైనవి. అవి శరీరంలో కాల్షియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌ సమతుల స్థాయిలో ఉండేలా చేస్తాయి. ఎర్ర రక్తకణాల నిర్మాణంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలోని యాసిడ్ బేస్…

మూత్రం రంగును బట్టి కిడ్నీలు పాడయ్యాయో, లేదో ఎలా తెలుసుకోవచ్చు?

మూత్రం రంగును బట్టి కిడ్నీలు పాడయ్యాయో, లేదో ఎలా తెలుసుకోవచ్చు?శరీరంలోని ఫ్లూయిడ్స్‌ నుంచి అనవసరమైన వ్యర్థాలను, అధిక మోతాదులో ఉన్న నీటిని మూత్రపిండాలు (కిడ్నీలు) వడబోసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. భారత్‌లో అనారోగ్యం వల్ల సంభవించే మరణాలకు ప్రధాన కారణాల్లో…

You cannot copy content of this page