TRINETHRAM NEWS

ఎల్లుండి రాష్ట్ర బంద్ కు అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ ల పిలుపు

AP: అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల 24న రాష్ట్ర బందు పిలుపునిచ్చాయి. అంగన్వాడీల చలో విజయవాడను పోలీసులు అడ్డుకోవడం, విధుల నుంచి వారిని టెర్మినేట్ చేయడంపై అఖిలపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 24న రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు యూనియన్లు ప్రకటించాయి.