
త్రినేత్రం న్యూస్ : అనపర్తి, బిక్కవోలు మండలo బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గోన్ని, అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చిoచి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి, మండలం అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని కోరిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ సమావేశంలో అధికారులు, జడ్పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీలు, సర్పంచులు,ముఖ్య నాయకులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
