TRINETHRAM NEWS

Badibata in 34th Division

 *గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి*

34 డివిజన్ అంగన్ వాడీ కేంద్రాల నిర్వహకులు శుక్రవారం అంగన్ వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వలు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య అందిస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్య క్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలు కె .భాగ్యలక్ష్మి, 

ఏం.రమాదేవి, బి.రాధ, 

టి .సునితాదేవి ఆయాలు,తో పాటు 

తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Badibata in 34th Division