CITU : పోరాటాఫలితం నష్ట పరిహారానికి ముందుకొచ్చిన యాజమాన్యం

అల్లూరి జిల్లా అరకు లోయ,,త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 20: ఎట్టకేలకు సిఐటీయూ, గిరిజన సంఘాల ప్రథాన పాత్ర తో మృతుని బంధువులు నష్టపరిహారం దక్కింది .. వివరాల్లోకి వెళితే..ఈనెల 16వ తేదీన అరకువేలి, ఏపీ టూరిజం కార్పొరేషన్, మయూరి రిసార్ట్, లో…

Shanthakumari Pachipenta : ‘పదోన్నతులకు దిశ నిర్దేశం. శాంతకుమారి పాచిపెంట

అల్లూరి జిల్లా అరకులోయ, త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 20: అరకువేలి నియోజకవర్గం ,ఏపీ కాంగ్రెస్ ప్రథాన కార్యదర్శి శాంతకుమారి అధ్యక్షతన అరకులోయ కాంగ్రెస్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ విభాగము నందు, వెంగడ నీలకంఠం,రాష్ట్ర వైస్…

Bandi Ramesh : కూకట్పల్లి జోనల్ కమిషనర్ ను కలిసిన బండి రమేష్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 19 : కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ బుధవారం ఆయన కార్యాలయంలో కలిశారు.నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుమారు…

Chhatrapati Shivaji Maharaj Jayanti : ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 19 : భారత జాతి వీరత్వానికి ప్రతీక, భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, యువతరానికి తరతరాలకు పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని…

Coalition Government : కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

పేరా బత్తుల విజయానికి అందరూ మద్దతు ఇవ్వండి… ఎమ్మెల్సీ ఎన్నికలలో రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దామాన్న ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.…

MLA Krishna Reddy : కావలి స్వర్ణకారుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 19:నెల్లూరు జిల్లా : కావలి. ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన స్వర్ణకారులు ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి స్వర్ణకారుల సంఘం భవనానికి నా వంతు కృషి చేస్తా నాకోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి నా శిష్యుడు…

Farmer Attempts Suicide : పెనుమూరులో విద్యుత్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

జీడి నెల్లూరు పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండలం తానా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం తన భూ సమస్య పరిష్కరించాలని విద్యుత్ ఎవరు ఎక్కాడు. తన భూమిని సదరు గ్రామానికి చెందిన మరొక వ్యక్తి…

BRS Party : అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం

Trinethram News : ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు తో పాటు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత మరియు మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు,…

Ads : సినిమా ముందు అరగంట యాడ్స్

Trinethram News : సినిమా ముందు అరగంట యాడ్స్ వేసి తన సమయాన్ని వృధా చేశారని PVR Inoxపై, బుక్ మై షోపై కేసు వేసిన బెంగళూరుకు చెందిన వ్యక్తి 2023లో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సాయంత్రం 4 గంటల…

Half-Naked Demonstration : తమ ఖాతాలో ఉన్న డబ్బులు తమకు ఇవ్వాలంటూ బ్యాంకులో రైతుల అర్ధనగ్న ప్రదర్శన

Trinethram News : ఆదిలాబాద్ రూరల్ భీంపూర్ మండలం వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ రూ. లక్ష, ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ రూ.76 వేలు, నక్కల జగదీష్ రూ.2లక్షలు గత ఏడాది పత్తి…

Other Story

You cannot copy content of this page